ParisuthaVaethaakamam Logo

வேதாகமம்

,

పాత నిబంధన

,

సమూయేలు రెండవ గ్రంథము

,

8వ అధ్యాయము

,
???en_US.statement???   2

మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడు గున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

Go to Home Page